Thursday, July 14, 2011

ముంబాయి పై మరోసారి దాడి



ముంబాయి పై మరోసారి దాడి 
ఉగ్రవాదులు మరొ సారి తలపెట్టారు ఘోరం
మళ్ళి బలి అయింది మన భారత వాణిజ్య కేంద్రం

చాల సార్లు టార్గేట్ అవుతున్నది మన ముంబాయి
మన చేత కాని తనం వల్ల దాడులు చేస్తూ వారు చేస్తున్నారు ఎంజాయి

అయ్యా చిదంబరం
ఎం చేసారు మన దేశ జనాబ నేరం?

మన మీద దాడి చేసిన వాడికి భారి ఖర్చుతొ అందిస్తున్నారు భద్రత
కాని మిమ్మల్ని గద్ద ఎక్కించిన ప్రజలకు మిగుల్చుతున్నారు కడుపు కోత

మన దేశ రక్షణ అని ఎన్నొ కోట్లు చేస్తున్నారు వ్యయం
అయినా జరుగుతు వస్తునది మనకి అన్యాయం

మారపోతే సిష్టం
ఈ పరిస్థితిని మార్చటం కష్టం

అలాగే రాజకీయ నాయకులు ప్రదర్శించాలి చిత్తశుద్ది
ఇలాగే కొనసాగితే ప్రజలు తప్పక తెలుపుతారు బుద్ది


ప్రస్తుతం ప్రజలు వహిస్తున్నారు ఓర్పు
ఒక్క సారి అది నశించిననాడు చాల కష్టం వారిని చేయటం అదుపు

పకడ్బంది చర్యలతొ ఇకనైన చేద్దాం అన్ని కరెక్ట్
ప్రతి నిమిషం ఉందాం అలర్ట్


జి.సునిల్

No comments: